Business
- Nov 10, 2020 , 12:20:32
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

ముంబై: నిన్నరికార్డు స్థాయి లాభాల్లోముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈరోజు కూడా భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 228.11 పాయింట్లు అంటే 0.54 శాతం ఎగిసి 42,825.54 వద్ద, నిఫ్టీ 62.40 పాయింట్లు అంటే 0.50శాతం పెరిగి 12,523.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 458 పాయింట్లు ఎగిస 43,057 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 718 షేర్లు లాభాల్లో, 294 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒత్తిడిలో ఉంది. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు బలపడి 74.06 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్లో 74.14 వద్ద ముగిసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రిపబ్లిక్ డే గిఫ్ట్గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి
- ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
- ప్రభాస్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- రికార్డ్.. ఒకే రోజు 3 లక్షల మందికి టీకా
- అదనంగా 2లక్షల వ్యాక్సిన్ డోసులు ఇవ్వండి : కేంద్రానికి ఉత్తరాఖండ్ వినతి
- సింఘూ బోర్డర్ వద్ద అనుమానితుడు అరెస్ట్
- ప్రతిదానికి వ్యతిరేకత పద్ధతి కాదు: బెంగాల్ గవర్నర్
- భారత్-చైనా ఉద్రిక్తతలు.. రేపు 9వ విడుత సైనిక చర్చలు
MOST READ
TRENDING