Business
- Jan 01, 2021 , 13:07:23
VIDEOS
కొత్త ఏడాది తొలి రోజున దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు...

ముంబై: కొత్త ఏడాది మొదటి రోజున స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 14వేలమార్కును దాటగా, సెన్సెక్స్ 48,000 పాయింట్ల సమీపంలో ఉన్నది. బ్యాంకింగ్ రంగం జంప్ చేయడంతో మార్కెట్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ 120.70 పాయింట్లు అంటే 0.25శాతం లాభపడి 47,872.03 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.30 పాయింట్లు అంటే 0.25శాతం ఎగిసి 14,017.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 903 షేర్లు లాభాల్లో, 249 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 30 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
తాజావార్తలు
- మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
- దేశీ వ్యాక్సిన్ : బీజేపీ ఆరోపణలు తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్పై కేసు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
MOST READ
TRENDING