Business
- Feb 02, 2021 , 10:07:54
VIDEOS
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్ : భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభంతో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సోమవారం పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, అంతర్జాతీయ సానుకూలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1300 పాయింట్లతో, నిఫ్టి 400 పాయింట్లతో లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్లో ఉన్న అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో మొబైల్, ఐటీ, బ్యాకింగ్ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 50వేల మార్క్ను దాటగా.. నిఫ్టి 14,688 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING