లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నిన్నటి సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈరోజు కాస్త కోలుకున్నాయి. ఇవాళ ఉదయం ఊగిసలాటలో కొనసాగిప్పటికీ.. కొంత సమయం తర్వాత పుంజుకున్నాయి. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల అండతో లాభాల్లో స్థిరపడ్డాయి. 380 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ కాసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్ళింది. ఇంట్రాడేలో 45,162 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఆ తర్వాత క్రమంగా లాభాల బాట పట్టింది. కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి 453 పాయింట్లు ఎగసి 46,006 వద్ద స్థిరపడింది. ఇక 13,373 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఒకదశలో 13,244 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత చాలాసేపు స్తబ్దుగా ఉన్న సూచీ చివరకు 138 పాయింట్లు లాభపడి 13,466 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి...
ఐటీఆర్ ఫారం 26ఏ ఎస్లో తప్పులా.. ఇలా సరిచేయండి!
మెర్రీ క్రిస్మస్ కు "శారీ క్రిస్మస్ ట్రీ"...!
స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
తాజావార్తలు
- ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్
- టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది : చంద్రబాబు
- పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణహత్య
- చేతిలో బిడ్డతో.. మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు
- బంగారు బెంగాల్ కల నెరవేరుతుంది: ప్రధాని మోదీ
- మోటోరోలో నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు
- మానవాళి గౌరవించుకునే ఉత్తమ వృత్తి వైద్యం : వెంకయ్యనాయుడు
- రోషం, పట్టుదల ప్రజల్లో ఎక్కడుంది?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- మోదీ దేశాన్ని మూర్ఖంగా పాలిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి
- ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది : అయ్యన్నపాత్రుడు