Business
- Dec 17, 2020 , 23:37:09
VIDEOS
హైదరాబాద్-వైజాగ్ మధ్య స్పైస్జెట్ ఫ్లైట్

న్యూఢిల్లీ: స్పైస్జెట్ మరో 30 రూట్లకు సర్వీసులను దశలవారీగా వచ్చే వారం నుంచి ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా రద్దుచేసుకున్న విమానాల్లో మళ్లీ 80 శాతం వరకు సర్వీసులను ఆరంభించుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పైస్జెట్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంట్లోభాగంగా వచ్చే ఆదివారం నుంచి అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్ల నుంచి బీహార్లోని దార్భంగ మధ్య విమాన సర్వీసులు నడుపబోతున్నది. అలాగే కొత్తగా హైదరాబాద్-వైజాగ్, ముంబై-గోవా, కోల్కతా-గోవా, అహ్మదాబాద్-గోవా, ముంబై-కంద్లా, ముంబై-గువాహటి, గువాహటి-కోల్కతా, చెన్నై-షిర్డిల మధ్య సర్వీసులు రానున్నాయి.
తాజావార్తలు
- టిక్టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో ఓ పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!
- యంగ్ హీరోకు అల్లు అర్జున్ సపోర్ట్.. !
- లక్షా 90 వేల కోట్ల డాలర్ల కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం
- నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్.. ఇదీ కారణం!
- దారుణం : ఎఫ్బీలో ప్రైస్ట్యాగ్తో బాలిక ఫోటో అప్లోడ్ చేసిన మహిళ
- ‘కేజియఫ్’ హీరో ఎన్ని కార్లు మెయింటైన్ చేస్తున్నాడో తెలుసా..!
MOST READ
TRENDING