Business
- Feb 16, 2021 , 10:28:23
VIDEOS
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు భారీగా వృద్ధి చెందాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ షేర్లు ఆరంభం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 52,400కు చేరుకోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ తొలిసారి 15,400 మార్క్ చేరుకున్నది. రెండు ఇండెక్స్లు కూడా తొలిసారి ఆల్టైం గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ మరోసారి 52వేల మార్కును దాటింది.
తాజావార్తలు
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్పై లైంగిక దాడి!
- లండన్లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
MOST READ
TRENDING