ముంబై: ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్పై దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) రూ.25 కోట్ల (3.33 మిలియన్ల డాలర్లు) ఫైన్ విధించింది. ఎటువంటి హెచ్చరికలు, రిస్క్ అసెస్మెంట్లు లేకుండా మామ్-అండ్ -పాప్ ఇన్వెస్టర్లకు మోసపూరితంగా రిస్కీ బాండ్లను విక్రయించిందన్న అభియోగం విషయమై యెస్ బ్యాంక్పై సెబీ ఆ ఫైన్ విధించింది.
నష్టాలు వచ్చే అంశాలను తొక్కి పట్టి, వాస్తవాలను దాచిపెట్టి, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రిటర్న్స్ అందిస్తాయని పేర్కొంటూ ఏటీ వన్ బాండ్లను ఆకర్షణీయ పెట్టుబడి మార్గాలు అభివర్ణిస్తూ ఉద్దేశపూర్వకంగా మదుపర్లను యెస్ బ్యాంక్ తప్పుదోవ పట్టించిందని సెబీ అభియోగం.
ఏటీ వన్ బాండ్లు అంటే ఖ్వాసీ ఈక్విటీ క్యారెక్టరిస్ట్ స్వభావం కలిగినవి.. బ్యాంకుకు పెట్టుబడి అవసరమైతే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వదులు కోవాల్సి వస్తుంది. వాటిల్లో అధిక వడ్డీరేట్లను యెస్ బ్యాంక్ ఆఫర్ చేసింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్న యెస్ బ్యాంక్లో ఏటీ వన్ బాండ్లను పూర్తిగా నిలిపివేశారు. ఈ బాండ్లు రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టం చేకూరుస్తాయి. 2019 మార్చిలో ఏటీ వన్ బాండ్లలలో రూ.8,800 కోట్ల పెట్టుబడులు కలిగి ఉంది.
తమ కస్టమర్లను స్పష్టంగా మోసగించే ఉద్దేశంతోనే యెస్ బ్యాంక్ ఈ బాండ్లను విక్రయించిందని సెబీ స్పష్టం చేసింది. దీనిపై స్పందించేందుకు యెస్ బ్యాంక్ యాజమాన్యం నిరాకరించింది.
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..