Business
- Jan 08, 2021 , 01:44:01
VIDEOS
ఎస్బీఐ 4,500 కోట్ల సేకరణ

ముంబై, జనవరి 7: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బాండ్లను విక్రయించడం ద్వారా 600 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. మన కరెన్సీలో ఇది రూ.4,500 కోట్లకు సమానం. కూపన్ రేటును 1.80 శాతంగా నిర్ణయించింది. స్వల్పకాలంలో 10 బిలియన్ డాలర్ల నిధులను సేకరించేయోచనలో భాగంగా బ్యాంక్ ఈ బాండ్లను జారీ చేసింది. ఈ బాండ్లకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యంగా డిమాండ్ రాగా, 2.1 రెట్లు అధికంగా బిడ్లు వచ్చా యి. అమెరికా డాలర్ రూ పంలో జారీ చేసిన ఈ బాండ్ల కాలపరిమితి 5.5 ఏండ్లు. ఈవారం మొదట్లో ఎగ్జిమ్ బ్యాంక్ 2.25 శాతం కూపన్ రేటుకు బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.
తాజావార్తలు
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
- ఒకే రోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్షీట్
MOST READ
TRENDING