Business
- Feb 16, 2021 , 03:07:31
VIDEOS
మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషి అరెస్ట్

ముంబై, ఫిబ్రవరి 15: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు, నిర్మాత సచిన్ జోషి అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన ఒంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోమవారం ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాంటీ-మనీ లాండరింగ్ కోర్టు.. ఆయనను ఈ నెల 18 వరకు ఈడీ కస్టడిలో ఉండాలని ఆదేశించింది. జేఎంజీ గ్రూపు ప్రమోటరైన జోషి తండ్రి జేఎం జోషి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటిలో గుట్కా, పాన్ మసాలా, ఇతర ఉత్పత్తులతోపాటు ఆతిథ్యరంగంలో కూడా సేవలు అందిస్తున్నారు. జోషికి సంబంధించిన కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 1,500 కోట్ల లెక్కించని లావాదేవీలు జరిగినట్లు ఐటీ గుర్తించింది.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్యూపీపీ, ఎస్ఎల్టీఏ సంఘాలు
MOST READ
TRENDING