Business
- Dec 24, 2020 , 00:37:40
VIDEOS
నకిలీలకు చెక్

న్యూఢిల్లీ: నెలసరి టర్నోవర్ రూ.50 లక్షలకుపైగా ఉన్న వ్యాపార సంస్థలు తమ జీఎస్టీ బకాయిల్లో కనీసం ఒక్క శాతమైనా తప్పక నగదు రూపంలో చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా జరుగుతున్న ఎగవేతలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీఎస్టీ నిబంధనల్లో సీబీఐసీ మార్పులు చేసింది. వచ్చే ఏడాది మొదలు కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING