Business
- Jan 23, 2021 , 00:57:17
VIDEOS
రిలయన్స్ రిపబ్లిక్ డే ఆఫర్లు

హైదరాబాద్, జనవరి 22:ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్..గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిజిటల్ ఇండియా సేల్తో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 26 వరకు అమలులో ఉండనున్నాయని ఒక ప్రకటనలలో వెల్లడించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో సిటీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్లకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్తోపాటు ఈఎంఐలపై ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది.
తాజావార్తలు
- మ్యాన్హోల్లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్షా
- గల్ఫ్ ఏజెంట్పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
MOST READ
TRENDING