Business
- Jan 12, 2021 , 00:19:03
VIDEOS
హైదరాబాద్లో పెరిగిన రియల్ ధరలు

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి కోలుకుంటున్నది. కరోనా వైరస్తో వరుసగా రెండు త్రైమాసికాలుగా ఢీలా పడిపోగా..అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో తిరిగి పుంజుకున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్టైగర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నూతన ప్రాజెక్టులు, అమ్మకాలు తిరిగి పుంజుకున్నాయని తెలిపింది. ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాదిలోని బెంగళూరు, చెన్నై, భాగ్యనగరంలో సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంది. దేశ ప్రారంభ ప్రాజెక్టుల్లో ఈ మూడు నగరాల వాటా 43 శాతంగా ఉన్నదని, అలాగే విక్రయాల్లో 29 శాతం వాటాని తెలిపింది.
తాజావార్తలు
- ప్రయాణాల్లో ఆహార చిట్కాలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
MOST READ
TRENDING