Business
- Dec 16, 2020 , 01:51:01
VIDEOS
చింతల, కిరణ్లకు అరుదైన గౌరవం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుతోపాటు హైదరాబాద్కు చెందిన కోమేక్ఐటీ సంస్థ సహవ్యవస్థాపకుడు, ఎండీ కిరణ్ మధునాపంతులకు ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. బ్యాంకింగ్ రంగంలో అందించిన సేవలకుగాను చింతలకు ‘ఆసియాలో అత్యంత నమ్మకమైన బిజినెస్ లీడర్' అవార్డును ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. వ్యాపార రంగంలో ఆసియా స్థాయిలో అత్యంత ఆశాజనకమైన నాయకులకు ఇచ్చే పురస్కారం కిరణ్ను వరించింది. ఆన్లైన్ వేదికగా మంగళవారం జరిగిన ఏషియన్ బిజినెస్ లీడర్స్ సదస్సులో ఈ పురస్కారాలను విజేతలకు అందించారు.
తాజావార్తలు
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
- టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల
- ఈ ఏడాదంతా రీమేక్లదే హవా
- అన్నాడీఎంకేతో పొత్తుకు విజయ్కాంత్ గుడ్బై
- ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అశ్విన్
- పుచ్చకాయలను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!
- పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్..?
- మోటోరోలా నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు
MOST READ
TRENDING