కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఎక్కువ. కానీ
మరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు అల్లోపతితోపాటు ఆయుర్వేదిక్ మందులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చాయి. మరి ఆ రాష్ట్రాల్లో ఎలాంటి ఆయుర్వేద మందులు వాడుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను డాక్టర్ కృష్ణమోహన్ క్షుణ్నంగా వివరించారు.
మరిన్ని ఇలాంటి ఆరోగ్యకరమైన కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.