Business
- Feb 01, 2021 , 14:39:34
VIDEOS
మగువలకు ఊరట : గోల్డ్, సిల్వర్పై దిగుమతి సుంకం తగ్గింపు

న్యూఢిల్లీ : బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ రెండు మెటల్స్పై ప్రస్తుతం 12.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.
ఇక బడ్జెట్ ప్రసంగంలో సోలార్ పరికరాలు, నిర్ధిష్ట ఆటో విడిభాగాలు, కాటన్, ముడి సిల్క్పై కస్టమ్స్ సుంకాలను పెంచుతామని పేర్కొన్నారు. 400 ఏళ్ల నాటి కస్టమ్స్ వ్యవస్ధను ఈ ఏడాది క్రమబద్ధీకరిస్తామని, పలు వస్తువులపై సుంకాల్లో హేతుబద్ధత తీసుకువస్తామని తెలిపారు.
తాజావార్తలు
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
MOST READ
TRENDING