న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధిరేటు 9.3 శాతం ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పరిమితం అవుతుందని మంగళవారం పేర్కొంది.
కరోనా రెండ్ వేవ్ ఉధృతిని నివారించడానికి వివిధ రాష్ట్రాలు తిరిగి విధిస్తున్న లాక్డౌన్ ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఉందని తెలిపింది. కానీ తొలి దశలో ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చునని తాము అంచనా వేస్తున్నట్లు మూడీస్ వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పడుతాయని మూడీస్ అంచనా వేసింది. తిరిగి పుంజుకుంటుందని, 2021-22లో వాస్తవిక-ద్రవ్యోల్బణ సర్దుబాటు జీడీపీ గ్రోత్ రేట్ 9.3 శాతంగా నమోదవుతుందని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 7.3 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి. మహమ్మారి సమయంలో నూతన ఆర్థిక ఆందోళనలు, తీవ్రమైన ముందస్తు మహమ్మారి సవాళ్లు పొంచి ఉంటాయని అంచనా వేసింది. దీర్ఘకాలికంగా వాస్తవ జీడీపీ వృద్ధిరేటు సుమారు 6 శాతం ఉండొచ్చునని పేర్కొంది.
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!