హైదరాబాద్, జూలై 30: చిన్న వాణిజ్య వాహన శ్రేణిలో మహీంద్రా అండ్ మహీంద్రా ‘సుప్రో ప్రాఫిట్ ట్రక్’ను విడుదల చేసింది. రూ.5.40 లక్షల ప్రారంభధరతో ఈ ట్రక్లు లభిస్తాయి. ఈ ట్రక్పై అధిక మైలేజీకి, పేలోడ్కు గ్యారంటీనిస్తున్నామని, దీంతో తగిన లబ్ది లేకపోతే ట్రక్ను తిరిగి ఇవ్వవచ్చంటూ కస్టమర్లకు కంపెనీ ఆఫర్ ప్రకటించింది.