Business
- Jan 13, 2021 , 02:22:26
VIDEOS
ఎస్బీఐతో మహీంద్రా లైఫ్స్పేస్ జట్టు

న్యూఢిల్లీ, జనవరి 12: రియల్టీ సేవల సంస్థ మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్..బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జతకట్టింది. ఇరు సంస్థల ఉద్యోగులకు గృహ రుణాలు మరింత వేగవంతంగా అందించడంతోపాటు ప్రత్యేక రాయితీకి రుణాలు ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య మంగళవారం అంగీకార ఒప్పందం జరిగింది కూడా. మహీంద్రా లైఫ్స్పేస్ ఎండీ, సీఈవో అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ..మహీంద్రాకు చెందిన గృహాలు కొనుగోలు చేసే వినియోగదారులతోపాటు ఉద్యోగులకు అత్యంత వేగంగా రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఎస్బీఐతో జత కట్టునట్లు చెప్పారు. కంపెనీకి ఎంఎంఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, నాగపూర్ల వద్ద ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు గృహ రుణాలు ఇవ్వనున్నారు.
తాజావార్తలు
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
MOST READ
TRENDING