Business
- Dec 25, 2020 , 01:38:55
VIDEOS
మార్కెట్లోకి ఎల్జీ ైస్టెలర్

హైదరాబాద్: దుస్తులను క్రిమి సంహారకాల నుంచి రక్షించే పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ. ైస్టెలర్ పేరుతో విడుదల చేసిన ఈ నూతన రకం పరికరం ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు మాట్లాడుతూ..హెల్త్, హైజిన్ పరికరాల విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రెండేండ్ల క్రితం ఈ ైస్టెలర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, ప్రస్తుతం దీనిని రిటైల్ వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన వారికి 15 శాతం వరకు నగదు రాయితీ, నో కాస్ట్ ఈఎంఐ పథకాన్ని కూడా అందిస్తున్నది.
తాజావార్తలు
- ఎన్టీఆర్ మాస్క్పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
MOST READ
TRENDING