Business
- Jan 19, 2021 , 00:34:14
VIDEOS
కొత్త వేరియంట్లో లెక్సస్ ఫ్లాగ్షిప్ సెడాన్

- ఎల్ఎస్ 500హెచ్ నిషిజిన్ ధర రూ.2.22 కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 18: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తన ఫ్లాగ్షిప్ సెడాన్ ఎల్ఎస్ను సరికొత్త వేరియంట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎల్ఎస్ 500హెచ్ నిషిజిన్' పేరుతో తీసుకొచ్చిన ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరను రూ.2.22 కోట్లుగా నిర్ణయించింది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎల్ఎస్ 500హెచ్ మోడల్ను అప్డేటెడ్ చేసి కొత్త వేరియంట్ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.1.91 కోట్లుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లో ఎల్ఎస్ 500హెచ్ వేరియంట్కు మంచి స్పందన రావడంతో మరింత అద్భుతమైన ఇంటీరియర్లతో ‘ఎల్ఎస్ 500హెచ్ నిషిజిన్'ను తీర్చిదిద్దినట్లు లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ తెలిపారు.
తాజావార్తలు
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
MOST READ
TRENDING