Business
- Jan 08, 2021 , 01:44:05
VIDEOS
ఏపీలో లలితా జ్యూవెల్లరీ రెండు షోరూంలు

హైదరాబాద్, జనవరి 7: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ..ఆంధ్రప్రదేశ్లో ఒకేరోజు రెండు షోరూంలను ప్రారంభించబోతున్నది. శనివారం శ్రీకాకుళం, గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన షోరూంలను ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వైజాగ్ ఎంపీ సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. దీంతో సంస్థ షోరూంల సంఖ్య 31కి చేరుకోనున్నది. శ్రీకాకుళం, గోపాలపట్నం ప్రాంత ప్రజలకు మరింత చేరువకావలనే ఉద్దేశంలో ఈ షోరూంలను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఎండీ కిరణ్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
MOST READ
TRENDING