Business
- Dec 22, 2020 , 00:14:26
VIDEOS
కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీకి ఊరట

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్కు హైకోర్టులో ఊరట లభించింది. ఉదయ్ కోటక్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ కోర్టులో విచారణలో ఉన్న ఓ చీటింగ్ కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఓ రుణ ఖాతాకు సంబంధించి మాగ్మా ఫిన్కార్ప్ రికవరీ బాధ్యతలు చేపట్టింది. తర్వాత మాగ్మా ఖాతాలను కోటక్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో కోటక్ బ్యాంక్ ఎండీ పేరును కేసులో ప్రతివాదిగా చేర్చారు. సంబంధం లేని కేసులో కోటక్ బ్యాంక్ ఎండీ పేరును చేర్చారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. వివరాలు నమోదు చేసుకున్న హైకోర్టు.. దిగువ కోర్టు విచారణపై స్టే విధించింది.
తాజావార్తలు
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు
- చాడ్విక్ బోస్మాన్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ : ఎవరిని పెండ్లి చేసుకుందో తెలిస్తే షాక్!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ నోమాడ్ల్యాండ్
- రానా 'అరణ్య' ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్..!
- ప్రైవేట్ కేంద్రాల్లోనూ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ : నితీష్ కుమార్
MOST READ
TRENDING