న్యూఢిల్లీ: దేశంలోకి 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నది. 5జీలో కీలక ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న క్వాల్కామ్ టెక్నాలజీస్ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి.
ప్రత్యేకించి భారత్లో ఉత్పత్తి చేపట్టడానికి రెండు సంస్థలు సిద్ధం అయ్యాయి. ఇందుకోసం గతేడాది జియో ప్లాట్ఫామ్స్లో క్వాల్కామ్ టెక్నాలజీస్ 97 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.
గమ్మత్తేమిటంటే ఎయిర్టెల్తోనూ ఇటీవల క్వాల్కామ్ చేతులు కలపడం ఆసక్తికర పరిణామం. భారత్లో వర్చువలైజ్డ్ అండ్ ఓపెన్-ర్యాన్ 5జీ నెట్వర్క్ సేవలను క్వాల్కామ్స్ 5జీ రాన్ ప్లాట్ఫామ్స్ ప్రారంభించనున్నాయి.
ఇప్పటికే 5జీ రేడియో అండ్ కోర్ నెట్వర్క్ సొల్యూషన్స్తోపాటు జియో ఎండ్ టు ఎండ్ 5జీ స్టాక్ను డెవలప్ చేసింది. తద్వారా 5జీ సేవల్లో స్వావలంభన సాధన దిశగా జియో ముందుకెళ్తున్నది.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి