సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సరైన గుర్తింపు రాక సిల్వర్ స్క్రీన్ కు దూరమైన సెలబ్రిటీల పిల్లలు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో సీనియర్ నటి రాధిక కూతురు కార్తీక నాయర్ చేరిపోనుందన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కార్తీక. ఆ తర్వాత జీవా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ‘రంగం’ సినిమా తప్ప కార్తీకకు మరే సక్సెస్ రాలేదు.
హిందీలో ఆరంభ్ సీరియల్ చేసినా గుర్తింపు రాలేదు. దీంతో కార్తీక ఇక యాక్టింగ్ కు గుడ్బై చెప్పాలని ఫిక్సయినట్టు వార్త కోలీవుడ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఆఫర్ల కోసం చాలా ఏండ్లుగా ఎదురు చూసి చూసి ఈ డెసిషన్ తీసుకుందట కార్తీక. తాను రన్ చేస్తున్న యూటీఎస్ ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ అండ్ స్పా గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ ను చూసుకోవడంపై శ్రద్ద పెట్టాలని కార్తీక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
PauseUnmuteLoaded: 6.49%Fullscreen
ఇవి కూడా చదవండి..
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com