హైదరాబాద్, అక్టోబర్ 18: అంజన్ పథ్ ల్యాబ్స్ అండ్ అలర్జీ టెస్టింగ్ సెంటర్లలో సగానికిపైగా తగ్గింపు ధరలకే 80 నుంచి 130 వరకు అలర్జీ పరీక్షలను చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ నెల 21 వరకు తెలంగాణ, ఏపీల్లోని అన్ని సెంటర్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని సోమవారం ఓ ప్రకటనలో జెరత్ పథ్ ల్యాబ్స్ తెలియజేసింది. జెరత్ పథ్ ల్యాబ్స్ అనుబంధ సంస్థనే అంజన్ పథ్ ల్యాబ్స్. కాగా, ఈ అలర్జీ పరీక్షల ప్యాకేజీతోపాటు విటమిన్ డీ, బీ12 టెస్టులను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నది. వివరాలకు 6383873278, 6383848063 కాల్ చేయవచ్చని తెలిపింది.