Business
- Feb 01, 2021 , 11:41:00
VIDEOS
అభివృద్ది కోసం ఆర్థిక సంస్థ ‘డీఎఫ్ఐ’

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దిశగా నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనాతో దాదాపు కుదేలైన అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు సొంతంగా ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ (డీఎఫ్ఐ) అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కానున్నది. రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థ వివిధ కార్పొరేట్ సంస్థలకు రుణ పరపతి కల్పించనున్నది.
తాజావార్తలు
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
MOST READ
TRENDING