చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి డీఎంకే నేతల దగ్గర ఎలాంటి ప్లాన్లు ఉండవని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేను గెలిపించుకుని అమ్మ బంగారు పాలనను కొనసాగిద్దామని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దోస్తీ కారణంగా రాష్ట్రం అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతున్నదని పళనిస్వామి చెప్పారు. శుక్రవారం మదురైలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని సమక్షంలో మాట్లాడిన పళనిస్వామి.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఓటు వేయడమంటే ఈ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులకు, అభివృద్ధికి ఓటు వేయడమేనని అన్నారు. ముఖ్యంగా ఆగ్రో ఇండస్ట్రీస్తో రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్
బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ హైదరాబాదీని తిరస్కరించండి: మమతాబెనర్జి
ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్ !
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన
డొనాల్డ్ ట్రంప్లా మమత తీరు: బీజేపీ
కొవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై
రాబర్ట్ వాద్రాకు కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ప్రియాంక దంపతులు
మమతది 3టీ మోడల్ ప్రభుత్వం: అమిత్ షా