Business
- Feb 04, 2021 , 03:10:11
VIDEOS
మరింత దిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు బుధవారం కూడా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల పుత్తడి రూ.232 దిగి రూ. 47,387కు పరిమితమైంది. వెండి కిలో రూ.1,955 పడిపోయి రూ.67,605కు వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో ధరలు పతనమవుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ క్షీణిస్తున్నాయి. ఇటీవలి బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గింపూ ధరల పతనానికి కారణంగా నిపు ణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
MOST READ
TRENDING