Business
- Feb 13, 2021 , 03:02:00
VIDEOS
దిగొస్తున్న పసిడి

- తులంపై రూ.660 తగ్గుదల
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడుతుండటంతో బంగారం ధర వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం మరో రూ.660 తగ్గి రూ.47 వేల దిగువకు చేరుకున్నది. ధర రూ.46,850గా ఉన్నది. అంతక్రితం ధర రూ.47,500గా ఉన్నది. దేశీయంగా డిమాండ్ లేకపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి మరింత చౌకైంది. కిలో వెండి రూ.340 తగ్గి రూ.67,900గా ఉన్నది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,815 డాలర్లకు తగ్గగా, అదే వెండి 26.96 డాలర్ల వద్ద నిలిచింది.
తాజావార్తలు
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
MOST READ
TRENDING