వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ నుంచి కుడా ( కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) డైరెక్టర్ చిర్ర రాజును బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ గ్యాదరి బాలమల్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఉద్యమంలో పని చేసినందుకు అతడికి పార్టీ నాయకత్వం గుర్తించి కుడా డైరెక్టర్గా అవకాశం కల్పించిందన్నారు. అయితే రాజు మాత్రం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతుండటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బాలమల్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన