Business
- Dec 03, 2020 , 00:12:29
ఎగుమతులు 17.84% డౌన్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లోని తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) దేశ ఎగుమతులు 17.84 శాతం క్షీణించాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 33.56 శాతం క్షీణించడంతో వాణిజ్యలోటు (ఎగుమతులకు, దిగుమతులకు మధ్య తేడా) తగ్గిందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ వెల్లడించారు. ‘ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మన ఎగుమతులు 17.84 శాతం తగ్గాయి. రత్నాభరణాలు, పెట్రోలియం ఎగుమతులను మినహాయిస్తే ఈ క్షీణత ఇంకా తక్కువగా ఉంటుంది’ అని బుధవారం ఆయన వాణిజ్య బోర్డు సమావేశంలో వివరించారు.
తాజావార్తలు
- అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 'సన్షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
MOST READ
TRENDING