Business
- Jan 06, 2021 , 01:31:25
VIDEOS
ఉత్సాహంగా స్లీప్వెల్ రన్ ఫర్ హెల్త్

న్యూఢిల్లీ, జనవరి 5: దేశీయ ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్ స్లీప్వెల్.. కొత్త సంవత్సరం సందర్భంగా ‘రన్ ఫర్ హెల్త్' మారథాన్ను నిర్వహించింది. 2019 నుంచి ఏటా ఈ మారథాన్ను స్లీప్వెల్ చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి దీన్ని ఈ నెల 3న నిర్వహించామని, 300లకుపైగా ఉద్యోగులు పాల్గొన్నారని ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. 40 ఏండ్లకుపైగా వయసున్నవారితో ఒక గ్రూపు, 40 ఏండ్ల కు దిగువన ఉన్నవారితో మరొక గ్రూపును ఏర్పాటు చేశామని స్లీప్వెల్ మాతృసంస్థ షీలా ఫోమ్ తెలిపింది. వీరికి 3 లేదా 5 కిలోమీటర్ల పరుగు ఆప్షన్, 3 లేదా 5 కిలోమీటర్ల నడక ఆప్షన్లను ఇచ్చినట్లు వివరించింది. వీరంతా గడిచిన ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీలున్న సమయంలో ఎంచుకున్న స్థలాల్లో నడువడం లేదా పరుగెత్తడం చేశారని పేర్కొన్నది.
తాజావార్తలు
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
MOST READ
TRENDING