హైదరాబాద్, మే 30: పెగా ఇండియా మాజీ ఎండీ సుమన్ రెడ్డి తాజాగా బ్లూవాయర్ను ప్రారంభించారు. పెగా వెంచర్స్ నిధులతో ఏర్పాటైన ఈ సంస్థ ఆర్అండ్, ప్రపంచస్థాయి డిజిటల్ సొల్యూషన్స్, సేవలు అందించనున్నట్లు సుమన్ రెడ్డి చెప్పారు. క్లయింట్లకు ఆర్థిక సేవలకోసం ఈ నూతన వెంచర్ను ప్రారంభించినట్టు చెప్పారు.