Business
- Feb 05, 2021 , 01:30:47
VIDEOS
చోక్సీ మరో 14 కోట్ల ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.13 వేల కోట్ల మోసం చేసిన కేసులో గీతాంజలి గ్రూపు ప్రమోటర్ మెహుల్ చోక్సీకి చెందిన మరో రూ.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ముంబైలో గోరేగాన్ వద్ద ఉన్న 1,460 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్తోపాటు ప్లాటినం ఆభరణాలు, డైమండ్లు, నెక్లెస్, ఆభరణాలు, గడియారాలు, మెర్సిడెజ్ బెంజ్ కార్ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద రూ. 14.45 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్చేసినట్లు తెలిపింది.
తాజావార్తలు
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
MOST READ
TRENDING