Business
- Dec 02, 2020 , 01:43:55
ఏపీలో దివీస్ ప్లాంట్

హైదరాబాద్: దివీస్ ల్యాబ్..ఆంధ్రప్రదేశ్లో మరో ప్లాంట్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ నెల 7 నుంచి ప్రారంభంకాబోతున్నాయని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మింత తలపెట్టిన యూనిట్-3కోసం అవసరమయ్యే నిధులను అంతర్గత వనరుల ద్వారా సేకరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
MOST READ
TRENDING