హైదరాబాద్, ఆగస్టు 16: ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ మరోసారి డైమండ్ జ్యూవెల్లరీ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నది. ఈ నెల 22 వరకు హైదరాబాద్లోని సోమాజిగూడ షోరూంలో డైమండ్లను ప్రదర్శిస్తున్నది.
ఈ సందర్భంగా వజ్రాభరణాలు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నది. అలాగే, సులభమైన బైబ్యాక్ పాలసీని కూడా లలితా జ్యూవెల్లరీ కల్పిస్తున్నది. వజ్రాభరణాలుగా మార్చుకునేందుకు 100 శాతం, బంగారంగా, నగదుగా అయితే 85 శాతం బైబ్యాక్ ఇస్తున్నది.