న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాక్షిక లాక్డౌన్ల నేపథ్యంలో రుణ పరపతి డిమాండ్ పురోభివ్రుద్ధి కోసం అర్హులైన వారికి ముద్ర రుణాలు మంజూరు చేయడంపై కేంద్రీకరించాలని బ్యాంకర్లను కేంద్రం కోరింది. ప్రధానమంత్రి ముద్ర యోజనా (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలకు మంజూరు చేసే రుణాలే ముద్ర రుణాలు.
గత నెల నాటికి ముద్ర రుణాల కింద రూ.14.96 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు. గత ఆరేండ్లలో 28.68 కోట్ల మందికి లబ్ది చేకూరింది.
సగటున బ్యాంకులు రూ.52 వేల రుణాలు మంజూరు చేశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.79 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయగా, రూ.2.64 లక్షల కోట్లు పంపిణీ చేశాయి బ్యాంకులు. ఇక శిషు క్యాటగిరీలో కోల్లెటరల్ ఫ్రీ రుణాలను లబ్ధి దారులకు రూ.50 వేల వరకు ఇవ్వొచ్చు.
2015లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేయడానికి పీఎంఎంవై పథకాన్ని ప్రారంభించారు.
ధృతరాష్ట్రునిలా వ్యవహరిస్తున్న సోనియా : శివరాజ్ చౌహాన్
కరోనా వ్యాక్సినేషన్.. నదిలో దూకిన ప్రజలు
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
రాజస్థాన్లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా?
కరోనా కల్లోలంలో దర్శనాలేమిటి మంత్రిగారూ..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన.. సోదరుడి పెళ్లిలో తహసీల్దార్ డ్యాన్స్..
మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
జర ఇవి చూస్కో
విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై ఫోకస్! ఎలాగంటే!!
లాక్డౌన్తో నిత్యావసరాలు కుదేలు.. ఉత్పత్తి తగ్గించిన ఎఫ్ఎంసీజీ సంస్థలు
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?