Business
- Jan 28, 2021 , 00:04:53
VIDEOS
జీఎస్కే, పాథ్తో భారత్ బయోటెక్ జోడీ

హైదరాబాద్, జనవరి 27: మలేరియా వ్యాక్సిన్ను దీర్ఘకాలంపాటు సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్, గ్లోబల్ హెల్త్కేర్ సంస్థ జీఎస్కే, ‘పాథ్' ఉత్పత్తి బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జీఎస్కే అభివృద్ధి చేసిన ‘ఆర్టీఎస్,ఎస్/ఏఎస్01ఈ’ మలేరియా వ్యాక్సిన్లో అంతర్భాగంగా ఉండే యాంటీజెన్ తయారీతోపాటు ఆ వ్యాక్సిన్కు సంబంధించిన అన్ని లైసెన్సుల మంజూరు హక్కులను భారత్ బయోటెక్కు బదిలీ చేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు బీబీఐఎల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజావార్తలు
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
MOST READ
TRENDING