Business
- Jan 08, 2021 , 01:44:05
VIDEOS
అత్యంత విలువైన సంస్థగా బజాజ్ ఆటో

న్యూఢిల్లీ, జనవరి 7:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో మరో రికార్డును సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా లక్ష కోట్ల రూపాయల మార్క్ను అధిగమించి ప్రపంచంలో తొలి ద్విచక్ర వాహన సంస్థగా బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీని ప్రారంభించి 75 ఏండ్లు పూర్తైన ఏడాదిలోనే ఈ మార్క్కి చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాహుల్ బజాజ్ మాట్లాడుతూ..మోటార్సైకిల్ విభాగంలో ఈ మైలురాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
MOST READ
TRENDING