Business
- Sep 09, 2020 , 02:33:36
అశోక్ లేలాండ్ గౌరవ చైర్మన్ షహనీ కన్నుమూత

న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ సంస్థ గౌరవ చైర్మన్ ఆర్జే షహనీ (89) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కంపెనీకి తొలి భారతీయ మేనేజింగ్ డైరెక్టరైన షహనీ.. 1978 నుంచి 1998 వరకు 20 ఏండ్లపాటు ఆ హోదాలోనే కొనసాగారు. ఆ తర్వాత 2010 వరకు సంస్థ చైర్మన్గా ఉన్నారు. సంస్థ తయారీ, ఇంజినీరింగ్, టెక్నాలజీల్లో షహనీ తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి తమ గ్రూప్కి తీరని లోటని అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు.
తాజావార్తలు
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
MOST READ
TRENDING