Business
- Feb 01, 2021 , 11:11:35
VIDEOS
మోదీ సర్కార్కు తొమ్మిదో బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది తొమ్మిదో బడ్జెట్గా నిలుస్తుంది. సీతారామన్కు వరుసగా ఇది మూడో బడ్జెట్గా రికార్డుల్లో నిలిచిపోయింది. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉర్దూ టీచర్స్ మద్దతు
- యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం
- స్కామ్ 1992 సెకండ్ సీజన్ ఏంటో తెలుసా?
- దీదీకే మా సంఘీభావం: శివసేన
- ఆఫ్ఘనిస్తాన్లో కాల్పలు.. ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి
- ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామని బెదిరింపులు : నటుడి అసిస్టెంట్ బలవన్మరణం
MOST READ
TRENDING