Business
- Feb 05, 2021 , 01:30:47
VIDEOS
ఎయిర్బస్తో జీఎమ్మార్ ఒప్పందం
_1612465909.jpg)
బెంగళూరు, ఫిబ్రవరి 4: విమానయాన సేవలు, సాంకేతిక పరిజ్ఞాణం, ఆవిష్కరణల విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జీఎమ్మార్ గ్రూపు..ఎయిర్బస్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2021లో భాగంగా ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నిర్వహణ, ఇడి భాగాల, శిక్షణ, డిజిటల్, విమానాశ్రయ సేవలతో సహా పలు వ్యూహాత్మక రంగాల్లో గల అవకాశాలపై అన్వేశించడానికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్జీకే కిశోర్ తెలిపారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాణిజ్య సైనిక విమానాల కోసం విసృ్తత స్థాయి సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.
తాజావార్తలు
- పవన్ కళ్యాణ్తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
- మహిళా ఐపీఎస్కు లైంగిక వేధింపులు
- సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్
- వెరైటీ డ్రెస్లో ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియాలో మీమ్స్తో రచ్చ
MOST READ
TRENDING