Business
- Dec 10, 2020 , 01:25:12
VIDEOS
హైదరాబాద్-షికాగో ఫ్లైట్

హైదరాబాద్: అమెరికాకు ఎయిర్ ఇండియా మరో విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. హైదరాబాద్ నుంచి నేరుగా షికాగోకు వెళ్లే సర్వీసును వచ్చే నెల 15న ఆరంభించబోతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకోసం 238 ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే బోయింగ్ 777-200 విమానాన్ని వినియోగించబోతున్నది. దీనిలో 8 ఫస్ట్ క్లాస్ సీట్లు, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లుంటాయి. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నూతన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజావార్తలు
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్కు ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్
MOST READ
TRENDING