Business
- Aug 21, 2020 , 00:02:52
రూ.1,492 తగ్గిన బంగారం ధర

- రెండు రోజుల్లో రూ.5వేల వరకు క్షీణించిన కిలో వెండి
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.1,492 దిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో తులం విలువ రూ.52,819 వద్దకు చేరింది. బుధవారం రూ.54,311 పలికిన విషయం తెలిసిందే. వెండి ధర కూడా కిలో రూ.1,476 పడిపోయి రూ.67,924 వద్ద స్థిరపడింది. అంతకుముందు రూ.69,400లుగా ఉన్నది. బుధవారం రూ.3,112 మేర వెండి ధర పతనమైన సంగతి విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి 1,927 డాలర్లుగా ఉంటే, వెండి 26.71 డాలర్లుగా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ బలపడటం బంగారానికి మదుపరులలో డిమాండ్ను తగ్గించిందని ట్రేడర్లు చెప్తున్నారు.
తాజావార్తలు
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం
- యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ. 64,92,590
- 'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'
- వరంగల్ నిట్లో డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్
MOST READ
TRENDING