భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో అటవీశాఖ అధికారులపై గ్రామస్తులు దాడిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఫెన్సిగ్ ఏర్పాటు చేసేందుకు వెళ్లిన బీట్ కానిస్టేబుళ్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారితో గొడవకు దిగారు. ఆపై చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారు. కొద్దిసేపటి తర్వాత వారిని విడిచిపెట్టారు. మా భూములను మాకు కాకుండా చేసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోమని హెచ్చరించారు. అయితే, తమపై దాడికి పాల్పడిన గిరిజన గ్రామస్తులపై బీట్ కానిస్టేబుళ్లు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య