Badradri-kothagudem
- Dec 06, 2020 , 03:04:58
కారుణ్య నియామక ఇంటర్వ్యూ

మణుగూరు రూరల్: ఏరియాలో కారుణ్య నియామకాలకు సంబంధించి నలుగురు కార్మికుల కుటుంబాలకు ఏరియా అధికారులు శనివారం ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూకు భూక్య బాలి, పప్పులు వెంకటేశ్వరరావు, జీ గురవయ్య, వీరమల్లు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం బోగ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్ ధనసిరి వెంకటేశ్వరరావు, సింగరేణి ప్రాంతీయ వైద్యశాల డీవైసీఎంవో మేరికుమారి, అధికారులు కేశవరావు, అజయ్కుమార్, నరేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బ్రాండ్ బెస్ట్లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- నిజాంసాగర్కు పూర్వవైభవం తెస్తాం
- బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి
- లంగావోణిలో సాయిపల్లవి న్యూ లుక్ కు 'ఫిదా'
- జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..
- జగ్గారెడ్డిపై నల్లగొండ టీఆర్ఎస్వీ నాయకుల ఫిర్యాదు
- ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వివో!?
- రైల్వే పనులు వేగంగా చేపట్టాలి : మంత్రి హరీశ్రావు
MOST READ
TRENDING