Badradri-kothagudem
- Dec 03, 2020 , 02:36:32
గెజిట్ విడుదల

పర్ణశాల: దుమ్మగూడెం గోదావరిపై ఎగువ భాగంలో నిర్మించే సీతమ్మ సా గర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎం కాశీనగరం రెవెన్యూ గ్రామపరిధిలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో కూడిన గెజిట్ను బుధవారం కాశీనగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని పంచాయతీ కార్యదర్శి స్రవంతి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూములు అవసరం ఉన్నందున సర్వే 2/1 నుంచి 4/బి వరకు 36 మంది రైతుల నుంచి ఏ 15.300 గుంటలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అవసరమై ఉన్నందున భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సర్వే చేసిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా భూనిర్వాసిత రైతులు గ్రామసభల ద్వారా తెలపాలన్నారు.
తాజావార్తలు
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
MOST READ
TRENDING