Badradri-kothagudem
- Nov 30, 2020 , 01:33:33
‘గ్రేటర్' ప్రచారంలో భద్రాద్రి వాసి

భద్రాచలం: భద్రాచలానికి చెందిన తూతిక ప్రకాశ్ ‘గ్రేటర్' ఎన్నికల ప్రచారం చేశారు. భద్రాచలం నుంచి హైదరాబాద్కు సైకిల్పై వెళ్లి గత వారం రోజులు గా పలు డివిజన్లలో టీఆర్ఎస్ తరపున సైకిల్పైనే ప్రచారం నిర్వహించారు. గతంలో రాష్ట్రం లో పలు చోట్ల జరిగిన సాధారణ, ఉప ఎ న్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఫ్లెక్సీలు సైకిల్ కు కట్టి మైక్తో ప్రకాశ్ ప్రచారం నిర్వహించారు. వృతిరీత్యా ఆర్ఎంపీ వైద్యుడైనప్పటికీ టీఆర్ఎస్ సంక్షేమ పథకాల ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. ఈసందర్భంగా ‘నమస్తే’తో ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్పై అభిమానంతోనే ఎక్కడ ఎన్నికలు జరిగినా సైకిల్పైనే ప్రచారం చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్ పాల్గొనే ప్రతి బహిరంగ సభకు సైకిల్పైనే వెళ్లి పాల్గొంటానని పేర్కొన్నారు.
తాజావార్తలు
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎయిర్మెన్ పోస్టులు
- అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
MOST READ
TRENDING