Badradri-kothagudem
- Nov 28, 2020 , 01:03:20
జగన్మోహిని అలంకారంలో శ్రీసీతారామచంద్రస్వామి

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం అర్చకులు క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నిత్య కల్యాణ మండపంలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన విద్వాంసులు కీర్తనలు ఆలపిస్తుండగా స్వామివారికి హారతి ఇచ్చారు. చివరగా క్షీరామృత నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
- భద్రాచలం
తాజావార్తలు
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి
- మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ
- యాదాద్రి..కేసీఆర్ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్
- పసిడి స్మగ్లింగ్: చెన్నైలో తొమ్మిది మంది అరెస్ట్
MOST READ
TRENDING