రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి స్వాధీనం రూ.3 లక్షల విలువ చేసే 27 కేజీల సరుకు పట్టివేత నిందితుడి అరెస్టు.. కేసు నమోదు మామిళ్లగూడెం, మార్చి 19: ఖమ్మం రైల్వే స్టేషన్లో 27 కేజీల గంజాయిని పోలీసులు గురువారం పట్టుకు�
ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు పువ్వాడ, గంగుల ఖమ్మం, మే 19: తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి ర
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెలాఖారు లోపు లక్ష్యాలు పూర్తి నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు 48 గంటల్లోనే నగదు జమ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం
నిజామాబాద్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉచిత అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ హాజరైన మల్లవరపు బాలలత, డా.సీఎస్ వేప ఉద్యోగార్థులకు నిపుణుల దిశా నిర్దేశం భారీగా తరలివచ్చిన యువత పోటీ పరీక్షల్లో విజయం సాధ
వనజీవి రామయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి, ఎంపీ నామా భరోసా ఖమ్మం సిటీ, మే 19: ‘ రామయ్య గారూ.. ఎలా ఉన్నారు..? మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందకండి. మీ కోసం సీఎం కేసీఆర్ మమ్మల్ని పంపించారు. మీకు అండగా
పంటల మార్పిడిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ర్టానికే ఆదర్శం యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నది కేంద్రం పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుక
పారిశ్రామికవేత్తగా, సామాజిక సేవకుడిగా వద్దిరాజుకు మంచి పేరు టీఆర్ఎస్లో క్రియాశీలక నాయకుడిగా గుర్తింపు కందుకూరు నుంచి పార్లమెంట్ వరకు ‘బండి’ ప్రస్థానం హెటిరో డ్రగ్స్ అధినేతగా వందలాది మందికి ఉపాధి
ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధర నెలవారీ వంటగది ఖర్చుల్లో అధిక రేటు దీనిదే.. పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత భారం కేంద్ర ప్రభుత్వంపై ప్రజ�
నిలకడగా పద్మశ్రీ రామయ్య ఆరోగ్యం ఖమ్మం రూరల్, మే 18 : పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండల పరిధిలోని రెడ్డిపాలెం గ్రామానికి �
పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటోవాలాలకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలను పోషించలేక అవస్థలు సత్తుపల్లి, మే 18 : కేంద్రం తీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది. దీన�
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడ, మే 18: ఉపాధి హామీ పథకంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 300 కి.మీ మేర సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. బుధవారం ఆయన
కొత్తగూడెం ఎడ్యుకేషన్/ఖమ్మం ఎడ్యుకేషన్, మే 18: ఈ నెల 6 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాశారు. భద్రాద్రి జి�
ఖమ్మం వ్యవసాయం, మే 18: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని సుడా చైర�
హాజరైన భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అనుదీప్, వీపీ గౌతమ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18 ;రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కార్యాచరణపై బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్ల
‘పల్లె, పట్టణ ప్రగతి’తో మారిన రూపురేఖలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్న రహదారులు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీలకుప్రతి నెలా నిధులు నాలుగు విడత�